Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపులు

మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీస

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:22 IST)
మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మైతాపూరులో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మైతాపూర్‌లో మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడి.. లైంగిక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌ చిత్రీకరించారు. 
 
లైంగిక దాడి జరిగిన విషయాన్ని బయటికి చెప్తే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో జడుసుకున్న ఆ బాలిక మూడు రోజుల పాటు ఆ ఘోరాన్ని బయటికి చెప్పలేదు. చివరికి తల్లిదండ్రుల వద్ద వెల్లడించడంతో.. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతోందని.. బాధితురాలు స్కూలు నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం