Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడలో 88.72 శాతం ఇంటింటి ఫీవర్‌ సర్వే పూర్తి: విజ‌య‌వాడ మేయర్

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:51 IST)
జ్వర పీడితుల్నిగుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వేలో భాగంగా రాష్ట్రంలో 93.85 శాతం, కృష్ణాజిల్లాలో 90.49 శాతం, విజ‌య‌వాడ న‌గ‌రంలో  88.97 శాతం అనగా 286 సచివాలయాల పరిదిలోని 299705 నివాసాలలో 265888 నివాసాలను సర్వే నిర్వహించుట జరిగిందని, 68573 నివాసాలు రెండు మూడు సారులు సర్వే నిర్వహించి  బాధితుల్ని  గుర్తించినట్లు విజ‌య‌వాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు.

ప్రజలు ఎవరికైనా జ్వరాలు లేదా కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే త‌క్ష‌ణ‌మే మీ ప్రాంతపు వార్డ్ వాలoటీర్ లేదా సచివాలయం సిబ్బందికి సమాచారం అందించాల‌న్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లు కొవిడ్  బారిన ప‌డ‌కుండా భౌతిక దూరం పాటించాల‌న్నారు.

ఎవ‌రికైనా కొవిడ్ ల‌క్షణాలు ఉంటే వెంట‌నే ప‌రిక్ష‌లు  చేయించుకోవాల‌న్నారు. న‌గ‌రంలో బ్లిచింగ్‌, సున్నంతో పాటు హైపొక్లొరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయిస్తున్నామ‌న్నారు. కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా త‌మ ప్రాణాలు సైతం లెక్క చెయ‌కుండా మునిసిప‌ల్ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సేవ‌లందిస్తున్నార‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments