Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నుంచి కోలుకున్న 85 యేళ్ళ భామ ... కానీ, ఆమె కుమారుడు...

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:27 IST)
అనంతపురం జిల్లాలో హిందూపురంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ బారిన 85 యేళ్ళ వృద్ధురాలు తిరిగి కోలుకున్నారు. కానీ, ఈ వైరస్ బారినపడిన ఆమె కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ఇంటి విషాదంతో నెలకొంది. 
 
హిందూపురంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతని ద్వారా అతని అమ్మకు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరిని అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, పూర్తి చికిత్స తర్వాత 85 యేళ్ళ వృద్ధురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కానీ, ఆ వృద్ధురాలి కుమారుడు మాత్రం ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై వారికి చికిత్స చేసిన వైద్యుడు స్పందిస్తూ, కరోనా వైరస్ బారినపడిన వృద్ధులు కోలుకోవడం అరుదైన విషయమని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments