Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నుంచి కోలుకున్న 85 యేళ్ళ భామ ... కానీ, ఆమె కుమారుడు...

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:27 IST)
అనంతపురం జిల్లాలో హిందూపురంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ బారిన 85 యేళ్ళ వృద్ధురాలు తిరిగి కోలుకున్నారు. కానీ, ఈ వైరస్ బారినపడిన ఆమె కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ఇంటి విషాదంతో నెలకొంది. 
 
హిందూపురంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతని ద్వారా అతని అమ్మకు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరిని అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, పూర్తి చికిత్స తర్వాత 85 యేళ్ళ వృద్ధురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కానీ, ఆ వృద్ధురాలి కుమారుడు మాత్రం ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై వారికి చికిత్స చేసిన వైద్యుడు స్పందిస్తూ, కరోనా వైరస్ బారినపడిన వృద్ధులు కోలుకోవడం అరుదైన విషయమని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments