Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికకు అత్యాచారం ఆశ చూపి ఓ కామాంధుడు రేప్‌ చేశాడు. ఈ దారుణం తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిపట్టునే ఆడుకుంటూ ఉన్నది. ఆ చిన్నారిపై కన్నేసిన జగన్నాథం అనే ఓ కామాంధుడు.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో చాక్లెట్ ఇస్తాడని ఆశపడిన ఆ చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. అంతే... ఆమె నోరును బలవంతంగా నొక్కిపెట్టి... చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే వెనుక ద్వారం నుంచి నిందితుడు పారిపోయాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంత నిందితుడైప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments