Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికకు అత్యాచారం ఆశ చూపి ఓ కామాంధుడు రేప్‌ చేశాడు. ఈ దారుణం తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిపట్టునే ఆడుకుంటూ ఉన్నది. ఆ చిన్నారిపై కన్నేసిన జగన్నాథం అనే ఓ కామాంధుడు.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో చాక్లెట్ ఇస్తాడని ఆశపడిన ఆ చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. అంతే... ఆమె నోరును బలవంతంగా నొక్కిపెట్టి... చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే వెనుక ద్వారం నుంచి నిందితుడు పారిపోయాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంత నిందితుడైప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments