Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:52 IST)
14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే గత రెండు రోజులుగా బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అనంతరం బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులైన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం