Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (10:52 IST)
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తిరుపతి పట్టణానికి సమీపంలోని ఏర్పేడుకు దగ్గరలో ఈ ఐఐటీ క్యాంపస్ ఉంది. అయితే, ఇక్కడ మొత్తం 75 మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 30 మందికి సిబ్బందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. 
 
ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగడంతో విద్యార్థుల వసతి గృహాన్నే కోవిడ్ కేంద్రంగా మార్చివేశారు. వీరందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది తమతమ సొంతూర్లకు వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేసమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments