Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 50 శాతం పెరిగిపోయిన సిజేరియన్‌ ప్రసవాలు

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:42 IST)
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలలో 50 శాతానికి పైగా సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన నెలకొంది. ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లల్లో 50.5 శాతం పట్టణ ప్రాంతాల్లో, 39.3 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 
 
ప్రసవం చుట్టూ అనేక అపోహలు, అపార్థాలు ఉన్నాయి. మంచి రోజు లేదా మంచి సమయంలో ప్రసవించాలని కొందరు ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి ఇష్టపడతున్నారు. కొన్ని ఆసుపత్రులు తల్లికి సాధారణ ప్రసవం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆపరేషన్‌ను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి.
 
దీని వల్ల సాధారణ డెలివరీతో పోలిస్తే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రజలు స్వయంగా ఆపరేషన్ డిమాండ్ చేస్తారు. సాధారణ జననం కంటే ఇది సురక్షితమని వారు నమ్ముతున్నారు 
 
ఇటీవలి రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా గర్భం దాల్చడం, కృత్రిమ గర్భధారణ పెరగడం వంటి కారణాల వల్ల ఆపరేషన్ ద్వారా బిడ్డ పుట్టడం మామూలైపోయిందని వైద్యులు చెప్తున్నారు. ఇది డెలివరీ సమయంలో సమస్యల రేటును పెంచుతుంది. తల్లి- బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడటానికి కొన్ని పరిస్థితులలో ఆపరేషన్ ఎంపిక చేయబడుతుందని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments