Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు.. రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:24 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని శాంటా క్లారాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అమెరికన్ భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. 
 
దీంతో కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీలైన అమిటీ, షాన్ శంకరన్‌లతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు అంశాలపై వారితో నిపుణుల ప్యానెల్ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సాంకేతిక భద్రతపై తగిన నిబంధనలు ఉండాలి. 
 
తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు. దాని గురించి పట్టించుకోను. ప్రభుత్వం మీ ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది నా భావన. ఫోన్ ట్యాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ఏమీ చేయలేం. తాను దేశం కోసం పని చేస్తున్నాననే విషయం అందరికీ తెలుసునని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments