Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం కిమ్స్ వైద్య కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:52 IST)
కోనసీమ జిల్లా అమలాపురంలో పరిధిలో ఉన్న కిమ్స్ వైద్య కాలేజీలో గురువారం ఫుడ్‌ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీ కూడా కొనసాగుతోంది. ఈ నర్సింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌కు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
బీఎస్సీ ద్వితీయ సంవత్సలం చదువుతున్న విద్యార్థినిలు చేసిన భోజనం విషపూరితమని తేలింది. దీంతో 50 మంది వరకు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments