Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం కిమ్స్ వైద్య కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:52 IST)
కోనసీమ జిల్లా అమలాపురంలో పరిధిలో ఉన్న కిమ్స్ వైద్య కాలేజీలో గురువారం ఫుడ్‌ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీ కూడా కొనసాగుతోంది. ఈ నర్సింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌కు చెందిన విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
బీఎస్సీ ద్వితీయ సంవత్సలం చదువుతున్న విద్యార్థినిలు చేసిన భోజనం విషపూరితమని తేలింది. దీంతో 50 మంది వరకు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments