Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీలో 5 కిలోల బంగారు వజ్రం కానుక

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:39 IST)
తిరుమల శ్రీవారికి నిత్యం కోట్ల విలువచేసే కానుకలు వచ్చే సంగతి తెలిసిందే. హుండీలో నగదుతో పాటు బంగారు నగలు, వజ్రాలు సైతం సమర్పిస్తారు. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడు ఐదు కిలోల బంగారు వజ్రాల కిరీటాన్ని సమర్పించారని దేవస్థానం అధికారులు తెలిపారు.
 
శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో నేడు, రేపు అదనపు కోటా
ప్రతినెలా వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పాటు చేశారు. మంగళవారం వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీచేయనున్నారు.

వీటిని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు. అలాగే బుధవారం 5ఏళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments