Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (16:10 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. పూతలపట్టు - నాయుడుపేట రహదారిపై ఓ కారు దగ్దమైంది. ఈ హైవేలో అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 
 
ఈ మృతులందరినీ విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాపు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబరు కలిగిన కారులో ఈ ప్రయాణికులంతా పర్యటిస్తూ వచ్చారు. 
 
అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే, కారులో నుంచి మంటలు చెలరేగానే అందులోని ప్రయాణికులు ఎందుకు బయటకు రాలేక పోయారు అన్న విషయంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments