Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఠాపురంలో నలుగురు బాలికల అదృశ్యం

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన విద్యార్థినులంతా పదో తరగతి చదువుతున్నారు. 
 
గత నెల 30వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. అలాగే, శనివారం తెల్లవారుజామున నుంచి మరో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు.
 
అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాగాలోదని వారి తల్లిదండ్రుల సమక్షమంలోనే పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు మందలించారు కూడా. ఈ పరిస్థితుల్లో వారు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. బాధిత విద్యార్థినిలు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments