Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (09:41 IST)
కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కేరళలోనూ ఇటీవల ఓ విద్యార్థిని ఇంటిలో స్మార్ట్ ఫోన్ కానీ టీవీ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇదే తరహాలో ఆన్‌లైన్ పాఠాలు మరో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నామనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలోని చిరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని చిరంగ్ జిల్లాలో ఓ బాలుడు(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇతడిది నిరుపేద కుటుంబం కావడంతో బతుకుదెరువు కోసం తల్లి బెంగళూరుకు వలసపోయింది. తండ్రి ఏ పని చేయడం లేదు.
 
దీంతో సదరు బాలుడు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్ తండ్రి ఇవ్వలేకపోయాడు. దీంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నానే మనస్తాపంతో సదరు బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments