Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలలో 10-వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, సత్యసాయి జిల్లా, కదిరి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత తొమ్మిది నెలల ముందు తాగునీటి కోసం స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. 
 
ఆ సమయంలో స్టాఫ్ రూమ్‌లో వున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటనను ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యంపై ఎవ్వరికీ చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న రెడ్డి నాగయ్య పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె నిండు గర్భిణీ అని తేల్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
పురిటి నొప్పులు రావడంతో ఆ బాలికకు అబ్బాయి పుట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం