Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి భాస్కర్ రావు మృతి

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:18 IST)
ఏపీ ఉమ్మిడి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ భాస్కర రావు సోమవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మహాప్రస్థానంలో జరుగనున్నాయి. నల్గొండ జిల్లాలో 1937లో జస్టిస్ భాస్కర్ రావు జన్మించారు. 1995లో తొలిసారి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 
 
86 యేళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. జస్టిస్ భాస్కర్ రావు స్వస్థతలం నల్గొండ జిల్లా చంతపల్లి మండలం ఘడియ గౌరారం. హైదరాబాద్ ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. గత 1937లో జన్మించిన జస్టిస్ భాస్కర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచిఎస్సీ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 
 
1963లో న్యాయవాదిగా తన ప్రయాణం ప్రారంబించారు. 1981సో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగాను బాధ్యతలు నిర్వహించారు. ఈయనకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు మంగళవారం పూర్తి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments