Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కుప్పకూలిన భారీ క్రేన్: 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (14:37 IST)
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి చెందారు. క్రేన్ మరమ్మతులకు గురైన కారణంగా దాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. క్రేన్ కూలిన సమయంలో అందులో అధికారులు మరియు ఆపరేటర్లు తనిఖీ చేస్తున్నారు. అందులో చాలామందిని చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
 
అనేక మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు కనీసం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి 10 మంది మృత్యువాత పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments