జగన్ సునామీ : నాలుగో అతిపెద్ద పార్టీగా వైకాపా

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైకాపా 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, 22 లోక్‌సభ సీట్లలో గెలుపొందింది. ఫలితంగా సత్తాచాటి.. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తర్వాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా అవతరించింది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్‌ పార్టీకి 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తర్వాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, తెరాస 9, ఎస్పీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నాడీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments