Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు.. తస్మాత్ జాగ్రత్త : నారా లోకేష్

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:53 IST)
తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని భల్లాల దేవుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చడంపై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాలకేయుడుతో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన నరేంద్ర మోడీ భల్లాల దేవుడికి సరిగ్గా సరిపోతారని అన్నారు. 
 
ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆరోపించారు. అలాంటి మోడీ... నవ్యాంధ్రపై కాలకేయుడులా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు ఓ బాహుబలి లాంటివారని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments