Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. మరోసారి బూతు పురాణం మొదలెట్టిన జెసీ

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:38 IST)
కోపమొస్తే తనా, మనా బేధం లేదు. ఎవరైనా సరే చెడామడా తిట్టేయ్యాల్సిందే... అది అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి నైజం. ఇప్పటివరకు ఎంతోమంది టార్గెట్ చేస్తూ తిడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే జెసి దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి పనే చేశారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ నేతలనే బూతులు తిట్టారు. 
 
అనంతపురం జిల్లా పుట్టూరు ప్రాంతంలో సింగనమల టిడిపి అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టిడిపి అభ్యర్థి అడ్డుపడ్డారు. దీంతో జె.సికి చిర్రెత్తుకొచ్చింది. రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. నన్నే ఆపుతావా.. ఖబడ్డార్.. దిగి పోరా.. ఇక్కడ ఉండొద్దు అంటూ టిడిపి నేతపైనే కేకలు వేశారు. దీంతో అక్కడున్న టిడిపి నాయకులు, కార్యకర్తలందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments