భీమవరంలో పడుతూ లేస్తున్న పవన్ కల్యాణ్... లగడపాటి జోస్యం కరెక్ట్... ఒక్క ఓటుతోనైనా?

Webdunia
గురువారం, 23 మే 2019 (15:09 IST)
జనసేన పార్టీ స్థాయి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తిస్థాయిలో విడమర్చి చెప్పేశాయి. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవికి కనీసం 18 సీట్లయినా వచ్చాయి. ఐతే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకి ఒకటి పక్కన ఆ 8 కాస్తా పోయి 1 మిగిలే పరిస్థితి కనబడుతోంది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా గాజువాక ప్రజలు పూర్తిగా గ్లాసును పక్కనపడేశారు. 
 
ఇక భీమవరంలో మాత్రం బ్లింక్ బ్లింక్ మంటూ అప్పుడప్పుడు ఫ్యాను గాలికి పవన్ తట్టుకుంటున్నాడు. ప్రస్తుతం 9వ రౌండ్ ముగిసే సమయానికి పవన్ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో వున్నారు. ఇంకా మరో 3 రౌండ్లు లెక్కించాల్సి వుంది. ఈ 3 రౌండ్లలో పవన్ ఫ్యాను గాలికి తట్టుకుని నిలబడగలిగితే లగడపాటి జోస్యం కొద్దిలో కొద్దయినా నిజమయ్యే ఛాన్స్ వుంది. అందుకే ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్, పవన్ గెలుపు కోసం గట్టిగా ప్రార్థనలు చేస్తున్నాడట. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments