Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా ఆలోచించడం.. ప్రతి మనిషికి అవసరం...?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:18 IST)
మొదటి అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా దినోత్సవంగా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 తేదీన ఆచరిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించి సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. కాలక్రమంలో ఇది పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవంగా మారిపోయింది.
 
సుమారు 100కు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచ వ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు. 
 
దూరదూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి.. కానీ, కొందరు మనుష్యులు వయసు పెరుగుతున్న కొద్దీ దూరమవుతారు..
 
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం.. ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం.. ప్రతి మనిషికి అవసరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

తర్వాతి కథనం
Show comments