Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:51 IST)
నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే ఒక కప్పు పెరుగు తీసుకుని తలపై మాడుకు పట్టిస్తే హాయిగా నిద్రపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రించేందుకు రెండు గంటల ముందుగా మాడుకు పెరుగు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుని.. మాడును ఆరనిచ్చాక.. నిద్రకు ఉపక్రమించాలి. ఇలా చేస్తే హాయిగా నిద్ర పడుతుంది. 
 
1. బెండకాయల్ని తాళింపు చేసేటప్పుడు ఒక స్పూన్ పెరుగు చేర్చితే జిడ్డు తొలిగిపోతుంది. అరటి పువ్వును పెరుగు కలిపిన నీటిలో వేసి ఉంచితే రంగు మారవు. కిరోసిన్ స్మెల్ పోవాలంటే పెరుగుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 
 
2. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని చేర్చి తీసుకోవచ్చు. పెరుగులో పంచదార చేర్చి తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
3. విరేచనాలకు ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బిర్యానీ వంటివి తీసుకునేటప్పుడు ఉదరానికి ఎలాంటి రుగ్మతలకు ఏర్పడకుండా వుండేందుకే రైతాను ఉపయోగిస్తున్నారు. 
 
4. అలాగే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళలకు పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పెరుగు అధిక క్యాల్షియాన్ని అందిస్తుంది. వెన్నను మరిగించి దించేటప్పుడు కాసింత పెరుగును చేర్చుకుంటే నెయ్యి వాసనగా ఉంటుంది. పులుపెక్కిన పెరుగుతో తలకు పట్టిస్తే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments