Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేమదుంపల్లో జిగురు పోవాలంటే? ఈ చిట్కాలు పాటిస్తే...

చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తరువాత వాటి తోలును తీస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మ

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (14:23 IST)
చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తరువాత వాటి తోలును తీస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మృదువుగా ఉంటాయి.
 
కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు. వంట చేసేందుకు అరగంటకు ముందే బియ్యాన్ని, పప్పుల్ని నానబెట్టి ఉడికిస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఆవకాయ లేదంటే ఏదైనా ఊరగాయ తయారుచేసేటప్పుడు ఉప్పును కాస్త వేయించి చేర్చుకుంటే ఊరగాయలు చాలా రోజులకు నిల్వగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments