Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శ

Webdunia
బుధవారం, 31 మే 2017 (11:30 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శక్తి కావాలి.. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎండుద్రాక్షల్ని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేడి చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
ఎండుద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఐదు నుంచి పదివరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకు పోతాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మహిళలూ రోజు ఐదేసి ఎండుద్రాక్షలను తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

తర్వాతి కథనం
Show comments