Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శ

Webdunia
బుధవారం, 31 మే 2017 (11:30 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలకు తగిన శక్తి కావాలి.. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఎండుద్రాక్షల్ని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేడి చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
ఎండుద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఐదు నుంచి పదివరకు తీసుకోవటం వలన శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకు పోతాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మహిళలూ రోజు ఐదేసి ఎండుద్రాక్షలను తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments