Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మంచిదా? సంగీతం వినడం మంచిదా? తెలుసుకోండి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:31 IST)
పిల్లలకు నచ్చిన బొమ్మలు తీసిపెట్టి.. ఆడుకోండని పనులు చేసుకునే తల్లిదండ్రులా మీరు.. అయితే ఒక్క క్షణం ఆగండి. పిల్లలకు బొమ్మలు తీసిపెట్టడం కంటే.. సంగీతం వినిపించండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. సంగీతం వింటే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బొమ్మలతో ఆడుకునే పిల్లలతో పోల్చితే.. సంగీతం వినే పిల్లల్లో వినికిడి శక్తి బాగా పెరుగుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ (ఐ-ల్యాబ్స్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 
 
సంగీతాన్ని వినడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం, సంగీత విన్యాసాలను గ్రహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఐ-ల్యాబ్స్ కో డైరక్టర్, అధ్యయన నివేదిక సహ రచయిత పట్రిసియా కుహ్ల్ వెల్లడించారు. సంగీతం వినడం ద్వారా తెలివితేటలు పెరగుతాయి. సంగీతాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని.. సంగీతాన్ని వినడం ద్వారా సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుందని కుహ్ల్ తెలిపారు. ఈ స్టోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేగజైన్‌లో ప్రచురితమైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments