Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్ట్ ముఖంపై ఉన్న మొటిమల్ని మచ్చల్ని తగ్గిస్తుందా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:18 IST)
చాలా మంది ముఖంలో మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో ఒకటి టూత్‌పేస్ట్ రాయడం. ఇలా టూత్‌పేస్ట్ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
మామూలుగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంతాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. దీనిని దంతాలపై రాస్తారు. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏమీ కాదు, కానీ ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి టూత్‌పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా భవిష్యత్తులో మాత్రం దాని తాలూకూ ఇబ్బందులు తప్పవు. 
 
పేస్ట్‌లోని కెమికల్స్ ముఖంపై ఉన్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తాయి. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా టూత్‌పేస్ట్‌ను ముఖంపై రాయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

తర్వాతి కథనం
Show comments