మహిళలు నిలబడే మూత్ర విసర్జన చేయొచ్చు...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (10:49 IST)
చాలా మంది మహిళలు కూర్చొని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బందిపడతారు. ఇలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థినులు ఓ పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది గర్భిణిలు, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. 
 
సాధారణంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నవారు, గర్భిణిలు, దివ్యాంగులతో పాటు ఇతర సమస్యలతో బాధపడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు ఈ కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేయొచ్చు. ఈ పరికరానికి 'శాన్ఫి' అనే పేరు పెట్టారు. 
 
కేవలం 10 రూపాయల ఖరీదు చేసే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ పరీక్షించింది. వరల్డ్ టాయిలెట్‌ డే సందర్భంగా సోమవారం దీన్ని విడుదల చేశారు. పైగా, మట్టిలో త్వరగా కలిసిపోయేలా తయారు చేసిన ఈ పరికరాలను దేశవ్యాప్తంగా లక్ష వరకు పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments