Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు నిలబడే మూత్ర విసర్జన చేయొచ్చు...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (10:49 IST)
చాలా మంది మహిళలు కూర్చొని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బందిపడతారు. ఇలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థినులు ఓ పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది గర్భిణిలు, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. 
 
సాధారణంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నవారు, గర్భిణిలు, దివ్యాంగులతో పాటు ఇతర సమస్యలతో బాధపడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు ఈ కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేయొచ్చు. ఈ పరికరానికి 'శాన్ఫి' అనే పేరు పెట్టారు. 
 
కేవలం 10 రూపాయల ఖరీదు చేసే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ పరీక్షించింది. వరల్డ్ టాయిలెట్‌ డే సందర్భంగా సోమవారం దీన్ని విడుదల చేశారు. పైగా, మట్టిలో త్వరగా కలిసిపోయేలా తయారు చేసిన ఈ పరికరాలను దేశవ్యాప్తంగా లక్ష వరకు పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments