Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు దోసకాయ రసం తాగితే..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (18:52 IST)
దోసకాయ రసం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. అంతేకాదు దీన్ని రోజూ క్రమం తప్పకుండా తాగితే విషపదార్థాలన్నీ తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దోసకాయలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, కె పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో విటమిన్ లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు దోసకాయ రసం త్రాగాలి.
 
కీరదోసకాయలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తాగడం వల్ల శరీరానికి కావల్సిన మినరల్స్ అందుతాయి. దోసకాయ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయాన్నే దోసకాయ రసం తాగాలి. 
 
దోసకాయలో విటమిన్ ఎ ఉన్నందున, దీనిని తాగడం వల్ల కంటి సమస్యలను నివారించవచ్చు. లో-బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు దోసకాయ రసం తాగితే, రక్తపోటు స్థిరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments