Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్లను నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు వాడితే?

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:34 IST)
కంప్యూటర్లు ప్రస్తుతం ఉద్యోగాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే దీర్ఘకాలం కంప్యూటర్ వినియోగంతో ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్‌ను నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూగా వాడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
 
నాలుగు గంటలకు పైగా కంప్యూటర్లు వాడేవారిలో 75% మంది కంటిచూపుకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కంప్యూటర్ మానిటర్ నుంచి 25 అంగుళాల దూరం నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ వినియోగదారులు నిరంతరాయంగా ఉపయోగించకుండా ప్రతి గంట లేదా రెండు గంటలకు ఐదు లేదా పది నిమిషాలు విరామం తీసుకోవాలని.. నిరంతర కంప్యూటర్ వాడకం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాబట్టి కంప్యూటర్‌ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా కంటికి, మెదడుకు ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments