Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:21 IST)
వేసవి రాగానే ఎర్రటి పండు మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. వీటికితోడు గోంగూర వుంటుంది. ఈ రెండింటిని కలిపి పండుమిరప గోంగూర పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే... ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం.

 
కావలసినవి
గోంగూర 2 కిలోలు
ఉప్పు అరకిలో
నూనె 50 గ్రాములు
పండుమిర్చి 1 కిలో

 
తయారీ విధానం:
గోంగూర వేయించుకుని చల్లారనిచ్చి పండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దంచాలి. మెత్తగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. కావలసినపుడు పోపు పెట్టుకోవాలి. మెత్తగా నూరి ఇంగువ పోపు పెట్టి మరికాస్త నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నేయి కలుపుకుని తింటుంటే అద్భుతంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments