కరోనావైరస్.. బయటి తిండి వద్దు, ఇది చేసి పెడితే టేస్టీగా...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (22:57 IST)
కరోనావైరస్ వల్ల ఇప్పుడు హోటల్సులో తినే అవకాశం లేదు. కనుక ఇంట్లోనే రుచికరంగా చేసుకుని తినవచ్చు. అదికూడా వెజిటబుల్ బిర్యానీ. బ్రౌన్ రైస్‌తో ఎలా చేయాలో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు : 
బ్రౌన్ రైస్ : ఒకటిన్నర కప్పులు
కొత్తిమీర ఆకులు : ఒకటిన్నర కప్పులు
పుదీనా ఆకులు : అరకప్పు
వెల్లుల్లి రేకులు : ఎనిమిది
నూనె : ఒకటీ స్పూన్
పచ్చిమిరపకాయలు : రెండు
 
తయారు చేసే పద్దతి : రెండున్నర కప్పుల నీటిలో బ్రౌన్‌రైస్‌ను రెండు గంటలపాటు నానబెట్టాలి. నీటిని ఒంపేసి పక్కన ఉంచుకోవాలి. గ్రీన్ చట్నీకు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి దాల్చిన చెక్క, యాలకులు, అల్లం ముక్కలు, లవంగాలు వేసి వేయించాలి. క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు, బియ్యం వేసి బాగా కలియబెట్టాలి.
 
మూడు టెబుల్ స్పూన్లు గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి కలిపి వెజిటబుల్ స్టాక్ పోసి కలియబెట్టాలి. పొంగు రావడం ఆరంభించాక సిమ్‌లో ఉంచి ఉడికించాలి. ఆ తర్వాత దించేసి వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్, జనసేనను లాగొద్దు.. మహిళా ఉద్యోగి

రెండు లక్షలు ఇవ్వకుంటే ఆ కేసు పెడతా.. హనీట్రాప్.. బాధితుడు ఏం చేశాడంటే?

మెగా బ్రదర్ నాగబాబుపై పవన్ సీరియస్.. శివాజీపై స్పందన సరే.. లడ్డూపై ఎక్కడ?

వారానికి ఒకసారి ఏపీకి జగన్.. ఈ వారం దేనికోసం వస్తున్నారంటే?

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు

సినిమా పబ్లిసిటీ కోసం పచ్చిబూతులతో పాట, బరాబర్ ప్రేమిస్తా నటుడి నిర్వాకం

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

తర్వాతి కథనం
Show comments