Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యం దోశ తయారీ విధానం..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:21 IST)
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - 1 కప్పు
శెనగపిండి - అరకప్పు
బియ్యం పిండి - అరకప్పు
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొన్ని
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - చెంచా 
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - అరకప్పు.
 
తయారీ విధానం:
ముందుగా సగ్గు బియ్యంలోని నీళ్లు వంపేయకుండా శెనగపిండి, బియ్యంప్పిండి, ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర చల్లుకోవాలి. దోశ చుట్టూ నూనె వేసి మూతపెట్టుకోవాలి. 5 నిమిషాల తరువత దోశ మెత్తగా మారుతుంది. అంతే.. ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యం దోశ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments