మష్రూమ్ బిర్యానీ...

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (11:33 IST)
పుట్టగొడుగులు కనీసం వారానికి రెండు నుండి నాలుగు సార్లు తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ డి పుట్టగొడుగులో అధిక మోతాదులో ఉంది. దీనిలోని పోషక విలువలు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇలాంటి పుట్టగొడుగుతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు - 200 గ్రా
బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 1
నూనె - తగినంత
గరం మసాలా - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
టమోటా - 1
ఉడికించిన గుడ్డు - 1
క్యాప్సికమ్ - 2
కొత్తిమీర - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక పుట్టగొడుగులు వేసి నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. మరో బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించి గరంమసాలా వేసి ముందుగా వేయించికున్న పుట్టగొడుగులు చేర్చి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తగినన్ని నీరు చేర్చి ఉడికించుకోవాలి. అన్నం సగం ఉడికిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, గుడ్డు వేసి కాసేపు ఉడికించి తీసుకుంటే వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

తర్వాతి కథనం
Show comments