Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీలు ఉబ్బి రావాలంటే.. రవ్వను కలుపుకుంటే?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (14:51 IST)
Poori
పూరీ చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా మంది పూరీని ఉబ్బి ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. రుచికరమైన పూరీని తయారు చేయాలంటే...?
 
కావలసినవి: 
గోధుమ పిండి-1 కప్పు 
రవ్వ-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం:  
గోధుమ పిండిలో అవసరమైన ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఇందులో రవ్వను కూడా కలుపుకోవాలి. ఆపై పూరీ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చేసుకోవాలి. ఆపై కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో పూరీ వేసి వేయించాలి. 
 
పూరీ క్రిస్పీగా ఉండాలంటే గోధుమ పిండిలో రవ్వ లేదా మైదా వేయవచ్చు. ఇవి వేస్తే బాగా ఉబ్బిన పూరీ తయారైనట్లే. అంతేగా పొటాటో మసాలాతో పాటు పూరీని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments