Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీలు ఉబ్బి రావాలంటే.. రవ్వను కలుపుకుంటే?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (14:51 IST)
Poori
పూరీ చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా మంది పూరీని ఉబ్బి ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. రుచికరమైన పూరీని తయారు చేయాలంటే...?
 
కావలసినవి: 
గోధుమ పిండి-1 కప్పు 
రవ్వ-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం:  
గోధుమ పిండిలో అవసరమైన ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఇందులో రవ్వను కూడా కలుపుకోవాలి. ఆపై పూరీ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చేసుకోవాలి. ఆపై కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో పూరీ వేసి వేయించాలి. 
 
పూరీ క్రిస్పీగా ఉండాలంటే గోధుమ పిండిలో రవ్వ లేదా మైదా వేయవచ్చు. ఇవి వేస్తే బాగా ఉబ్బిన పూరీ తయారైనట్లే. అంతేగా పొటాటో మసాలాతో పాటు పూరీని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

తర్వాతి కథనం
Show comments