చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా..?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:17 IST)
కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు చెదిరిపోయి ఉంటాయి. వాటి గురించి ఎవ్వరు అంతగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా.. లేదా స్థలం మార్చాలా అని చింతిస్తుంటారు. అలాంటివారికోసం..
 
శిథిలమైన ఆలయాలు పునర్నిర్మాణం చేయడం అనివార్యం. వాటిని కాపాడుకోవడం అంటే మన జాతి సంపదను కాపాడుకోవడం. ఒక్కో ఆలయానికి ఒక్కో విధంగా కట్టడం ఉంటుంది. ఆగమాన్ని బట్టి ఆయా గర్భగుడుల వైశాల్యం విగ్రహ ప్రతిష్ఠాప స్థానాలు మారుతుంటాయి.
 
ఆలయం పూర్తిగా జార్గమయి ఉంటే తప్పక తొలగించి కట్టాలి. స్థలం మార్చాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలోనే కట్టుకోవచ్చు.. లేదా స్థలం కూడా మార్చవచ్చు. తప్పనిసరికాదు. కొన్ని ఆలయాలు స్వయంభువులుగా ఉంటాయి. ఆలంటి ఆలయ నిర్మాణాన్ని తిరిగి గొప్పగా పునరుద్ధరించవచ్చు. మనం యాదగిరి గుట్టను అలానే బృహత్తంగా చేసుకుంటున్నాం. మీరు ఆలయ నిర్మాణ నిపుణుల సూచనలు, సలహాల మేరకు అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అమరావతికి చట్టపరమైన ఆమోదం వుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ అవసరం: నారా లోకేష్

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు?

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments