Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.

 
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments