Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:32 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.

 
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments