ఇండియాలో డిజిటల్ కరెన్సీ : బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ రూపీ

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:51 IST)
దేశంలో త్వరలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఈ డిజిటల్ కరెన్సీని వెల్లడించారు. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంకు ఈ డిజిటల్ కరెన్సీని తయారు చేయనుంది. దీన్ని బ్లాక్ చైనా టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని విత్తమంత్రి ప్రకటించారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న బిట్ కాయిన్, ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలకు మూలం బ్లాక్ చైన్ టెక్నాలజీనే. ఈ సాంకేతిక పరిజ్ఞానం భద్రతా పరంగా ఎంతో పటిష్టమైనది. నకీలకు అవకాశాలు ఉండదు. భవిష్యత్ టెక్నాలజీగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారమన్ చేసిన తన ప్రసంగంలో "డిజిటల్ కరెన్సీ (రూపీ) అన్నది మరింత సమర్థవంతమైన, చౌక కరెన్సీ నిర్వహణ విధానం కనుక బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీ సాయంతో డిజిటల్ రూపీని ఆర్బీఐ తీసుకునిరావడాన్ని ప్రతిపాదిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే నగగు నిల్వ మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments