Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ప్రాజెక్టు కింద 400 కొత్త రైళ్లు : నిర్మలా సీతారామన్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:26 IST)
వందే భారత్ ప్రాజెక్టు కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 400 రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలోకి కీలకాంశాలను పరిశీలిస్తే, 
 
యువత వ్యాపారాలు ప్రారంభించడానికి బడ్జెట్‌పై దృష్టి పెట్టాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు నిర్మాణ సౌకర్యాలు 22,000 కి.మీలకు విస్తరిస్తాం. 
వందే భారత్ ప్రాజెక్టు కింద మూడేళ్లలో 400 రైళ్లను ప్రవేశపెడతాం. 
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు దృష్టి సారిస్తాం. 
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. 
2022-02-01 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 
 
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉంటుందని అంచనా. 
రాబోయే 25 ఏళ్ల వృద్ధికి పునాది వేసేందుకు ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. 
కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. 
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఆమె అభివర్ణించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments