Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం చెవుడుతో సమానం... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేష రాజకీయాలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీకి బ్యూరోక్రాట్ల నుంచి సెగ తగిలింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ ప్రధాని మోడీకి మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఘాటైన పదజాలాన్ని కూడా వారు ఉపయోగించారు. 
 
మౌనం చెవుడుతో సమానం అంటూ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ తరహా పాలన రాజ్యాంగ నైతికతకు ప్రమాదమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దాదాపు వంద మంది బ్యూరోక్రాట్లు (అఖిల భారత సర్వీసుల మాజీ అధికారులు) రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
"మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత. వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం చెవుడుతో సమానం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments