Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం చెవుడుతో సమానం... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేష రాజకీయాలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీకి బ్యూరోక్రాట్ల నుంచి సెగ తగిలింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ ప్రధాని మోడీకి మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఘాటైన పదజాలాన్ని కూడా వారు ఉపయోగించారు. 
 
మౌనం చెవుడుతో సమానం అంటూ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ తరహా పాలన రాజ్యాంగ నైతికతకు ప్రమాదమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దాదాపు వంద మంది బ్యూరోక్రాట్లు (అఖిల భారత సర్వీసుల మాజీ అధికారులు) రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
"మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత. వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం చెవుడుతో సమానం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments