Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రవేశాన్ని కేరళీయులు స్వాగతించడం లేదు : కమల్ హాసన్

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (17:18 IST)
ప్రసిద్ధ శబరిమల ఆలయ పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రజలు స్వాగతించడం లేదని మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అయ్యప్ప దర్శనం మహిళలకు కూడా కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఆదివారం స్పందించారు.
 
గతంలో కావేరీ వివాదంపై ఆనాడు కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించలేదని, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కేరళీయులు స్వాగతించలేదన్నారు. ఈ విషయాన్ని పాలకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
అలాగే, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. శబరిమల ఆలయ సంప్రదాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను అందరూ గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో ఇతరులు వేలు పెట్టరాదన్నది తన అభిప్రాయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments