Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత శక్తివంతంగా 3 రాజధానులు బిల్లుతో వస్తాం: బొత్స సత్యనారాయణ

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (17:01 IST)
మూడు రాజధానుల లొల్లి ముగియలేదని చెప్పకనే చెప్పారు ఏపీ మంత్రులు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లుల ఉపసంహరణపై ప్రసంగం ముగిశాక, మంత్రులు ఎవరికివారు దానిపై స్పందించారు. ముఖ్యంగా బిల్లు విషయంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ బిల్లుకు చిక్కులు తప్పవన్న అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుత బిల్లు వెనక్కి తీసుకోవడమే మంచిదని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 
3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుత బిల్లుపై చిన్నచిన్న అపోహలు వున్నాయనీ, వాటిని సరిదిద్ది మరింత శక్తివంతంగా ఈసారి 3 రాజధానుల బిల్లుతో వస్తామన్నారు.

 
కనుక అమరావతి రాజధాని అనేది కేవలం కొన్నాళ్లు మాత్రమే. ఇంకా 3 రాజధానుల అంశం ముగిసిపోలేదని తేటతెల్లం అయ్యింది. కనుక అమరావతి రైతులు స్వీట్లు పంచున్నప్పటికీ చేదు గుళికలు సిద్ధమవుతాయన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments