Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ రక్తం కక్కుకున్నాడా... ఫోటో వైరల్...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (21:32 IST)
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైన దగ్గర్నుంచి వార్తల్లో నిలుస్తూనే వున్నాడు. అన్ని మ్యాచిల్లో బాగానే రాణిస్తున్నా... ఏమాత్రం జట్టు ఓడుతున్నా అంతా ధోనీ పైన పడుతున్నారు. ఇక తాజాగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ప్రచారం కూడా ఊపందుకుంది. ఇదిలావుండగా ధోనికి సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
 
అదేమిటంటే... ధోనీ ఇంగ్లాండుతో ఆడుతున్నప్పుడు రక్తం కక్కుకున్నాడంటూ ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు. దాంతో ధోనీ ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. అసలు ధోనీ రక్తం ఎందుకు కక్కుకున్నాడు అనేదానిపై ఆరా తీస్తే ఆరోజున ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సహజంగానే ఆ వేలిని నోట్లో పెట్టుకుని రక్తం కారకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేలి ద్వారా నోట్లోకి వచ్చిన రక్తాన్ని ఉమ్మి వేశాడు. ఆ ఫోటోను తీసినవారు నెట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments