Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోహిత్ శర్మ సిక్సర్ల మోత ... ఎం.ఎస్.ధోనీ రికార్డు బ్రేక్...

Advertiesment
Rohit Sharma
, మంగళవారం, 2 జులై 2019 (16:56 IST)
టీమిండియా బ్యాట్సమన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పైన ఆడుతున్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీనితో ధోనీ పేరిట వున్న సిక్సర్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రోహిత్ శర్మ 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. 
 
ఇకపోతే ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్సమన్లుగా విండీస్ బ్యాట్సమన్ గేల్, పాక్ ఆటగాడు ఆఫ్రిది, లంక బ్యాట్సమన్ జయసూర్యలు వున్నారు. వీరి తర్వాతి స్థానంలో రోహిత్ చేరాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్మింగ్‌హామ్ మ్యాచ్ : నిలకడగా భారత బ్యాటింగ్.... సెంచరీల దిశగా ఓపెనర్లు