Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా ఆశారాం బాపు : నన్ను చంపేస్తారంటున్న ప్రధాన సాక్షి

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:37 IST)
తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, దోషులకు శిక్షలను ఖరారు చేయాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఈకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లా మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ భయం గుప్పెట్లో ఉన్నారు. తనకు కూడా మిగతా సాక్షుల మాదిరిగానే అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
ఆశారాం బాపూ మాజీ అనుచరుడైన మహేంద్ర చావ్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు భద్రత ఉన్నప్పటికీ... అదనపు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ కేసులో మిగతా సాక్షుల్లాగే నాక్కూడా ప్రాణహాని ఉంది..' అని ఆందోళన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments