Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ పార్టీలో చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు షాక్ అయ్యారు.
 
తద్వారా ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్‌తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. 
 
పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు. దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments