Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి సెగ్మెంట్‌లోని స్కూలుకు రూ.618 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:52 IST)
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. 
 
ఈ పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల మేరకు కరెంట్ బిల్లు వచ్చింది. ఊహించని ఈ పెను ఉత్పాతాన్ని చూసి పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితంలేకపోయిందని స్కూలు సిబ్బంది వాపోతున్నారు. 
 
పైగా, ఈ మొత్తాన్ని ఈ నెల ఏడో తేదీలోపు చెల్లించని పక్షంలో పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ఈబీ అధికారులను వివరణ కోరగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదనీ, గతంలోనూ ఇదే విధంగా వచ్చిందని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments