రోబోల ద్వారా ప్రసవం.. ఖర్చు చాలా తక్కువ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (12:50 IST)
రోబోలను ఉపయోగించి స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా మహిళలకు పిల్లలు పుట్టే ప్రయత్నం విజయవంతమైందని స్పెయిన్ వైద్యులు తెలిపారు. 
 
స్పెయిన్‌లో, రోబోల ద్వారా మహిళల శరీరంలోకి స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి శరీరంలోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా గర్భం దాల్చడంలో వైద్యులు విజయం సాధించినట్లు నివేదించారు.
 
ఈ పద్ధతితో ఇద్దరు మహిళలు గర్భం దాల్చారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాప పుట్టిందని వైద్యులు తెలిపారు. ఈ రోబోలను ఉపయోగించి స్పెర్మ్ ఇంజెక్ట్ చేసి బిడ్డను పొందడం చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చని వైద్యులు కూడా చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments