Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్ శేషాద్రి డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయిన అధికారి

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:45 IST)
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హల్ చల్ చేశారు. డాలర్ శేషాద్రి మృతి చెందిన మరుసటిరోజే నేరుగా తిరుమలలోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఇంట్లోని డాలర్ చైనును మెడలో వేసుకుని వెళ్ళిపోయారు.

 
మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి తన డాలర్ చైనును తనకు ఇచ్చినట్లు చెప్పారు ధర్మారెడ్డి.

 
అయితే చనిపోయిన తరువాత డాలర్ శేషాద్రి ఇంటికి వెళ్ళడం.. హడావిడిగా చైను వేసుకుని వెళ్ళిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డాలర్ టిటిడికి చెందింది అయితే ధర్మారెడ్డి తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

 
అంతేకాదు తీసుకున్న డాలర్‌ను టిటిడికి హ్యాండోవర్ చేయాలి. అలాంటిది ధర్మారెడ్డి అదేమీ చేయకుండా డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments