డాలర్ శేషాద్రి డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయిన అధికారి

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:45 IST)
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హల్ చల్ చేశారు. డాలర్ శేషాద్రి మృతి చెందిన మరుసటిరోజే నేరుగా తిరుమలలోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఇంట్లోని డాలర్ చైనును మెడలో వేసుకుని వెళ్ళిపోయారు.

 
మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి తన డాలర్ చైనును తనకు ఇచ్చినట్లు చెప్పారు ధర్మారెడ్డి.

 
అయితే చనిపోయిన తరువాత డాలర్ శేషాద్రి ఇంటికి వెళ్ళడం.. హడావిడిగా చైను వేసుకుని వెళ్ళిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డాలర్ టిటిడికి చెందింది అయితే ధర్మారెడ్డి తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

 
అంతేకాదు తీసుకున్న డాలర్‌ను టిటిడికి హ్యాండోవర్ చేయాలి. అలాంటిది ధర్మారెడ్డి అదేమీ చేయకుండా డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments