Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్యకు ఏమైంది..? కాలికి అరుదైన వ్యాధి సోకిందట..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (17:47 IST)
సినీ నటి, కాంగ్రెస్ నేత రమ్యకు ఏమైంది.. అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. రమ్య కాలుకి అరుదైన వ్యాధి సోకడంతో తాను సినీ నటుడు అంబరీష్ అంకుల్ అంత్యక్రియలకు రాలేకపోయానని రమ్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె కాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతోందని.. అందుకే అంబరీష్ అంతిమ వీడ్కోలుకు రాలేదని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కూడా తెలిపారు. 
 
రమ్యా కూడా తాను ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. కాలులోని మూలగకు సంబంధించిన ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఆమె అక్టోబర్ నుంచి విశ్రాంతిలో వున్నారు. ఈ విషయాన్ని రమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు శస్త్ర చికిత్స అయిన ఫోటోను కూడా పోస్టు చేశారు. 
 
కాగా కన్నడ ప్రముఖ నటుడు అంబరీష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో.. ఆయన అంతిమ వీడ్కోలుకు రమ్య హాజరుకాలేదు. దీంతో ఆమె గైర్హాజరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంబరీష్ అభిమానులు రమ్యను నెట్టింట ట్రోల్ చేశారు. నెట్టింట విమర్శల నేపథ్యంలో రమ్య కాలికి శస్త్ర చికిత్స జరిగిందని చెప్పే ఫోటోను షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments