Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసి

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:46 IST)
విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసినందుకే వీహెచ్‌పీ నుంచి గెంటేశారని వెల్లడించారు.
 
ముఖ్యంగా, హిందువుల సంక్షేమం కోసం 50 ఏళ్లు కష్టపడినందుకు తనకు దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రధాని పదవినో, టీ స్టాల్‌ కావాలనో డిమాండ్‌ చేయలేదనీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. తనకు నరేంద్ర భాయ్‌ (ప్రధాని మోడీ)తో వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. 
 
రామమందిర నిర్మాణంపై చట్టం చేసే విషయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడమే తనకు చికాకు తెప్పించిందన్నారు. పైగా, తాను పదవులు ఆశించేవాడినే అయివుంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిననీ, కానీ తనకు మోడీతో తనకు సమస్య ఉంటే ఆయన అప్పట్లోనే ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదనీ ప్రవీణ్ తొగాడియా తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments