Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసి

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:46 IST)
విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసినందుకే వీహెచ్‌పీ నుంచి గెంటేశారని వెల్లడించారు.
 
ముఖ్యంగా, హిందువుల సంక్షేమం కోసం 50 ఏళ్లు కష్టపడినందుకు తనకు దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రధాని పదవినో, టీ స్టాల్‌ కావాలనో డిమాండ్‌ చేయలేదనీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. తనకు నరేంద్ర భాయ్‌ (ప్రధాని మోడీ)తో వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. 
 
రామమందిర నిర్మాణంపై చట్టం చేసే విషయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడమే తనకు చికాకు తెప్పించిందన్నారు. పైగా, తాను పదవులు ఆశించేవాడినే అయివుంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిననీ, కానీ తనకు మోడీతో తనకు సమస్య ఉంటే ఆయన అప్పట్లోనే ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదనీ ప్రవీణ్ తొగాడియా తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments